- Advertisment -spot_img
HomeNEWSఎస్విబి రెస్టారెంట్' ప్రారంభోత్సవం..!

ఎస్విబి రెస్టారెంట్’ ప్రారంభోత్సవం..!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
  • తాండూరులో కొత్త రెస్టారెంట్
  • ప్రారంభించిన మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి 

జనవాహిని ప్రతినిధి తాండూరు; పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్విబి రెస్టారెంట్’ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. నిరోషా వీరేష్ దంపతులు నిర్వహించనున్న ఈ రెస్టారెంట్‌ను తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి మరియు స్థానిక వార్డ్ కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ… పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు శుచి, రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు ఈ రెస్టారెంట్ అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. వ్యాపారంలో యజమానులు మంచి పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ లు జంటుపల్లి వెంకట్, కిరణ్,  పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments