అరుణాచల్ ప్రదేశ్పై పదే పదే చైనా అసంబద్ధ వాదనలు చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ ఆ ప్రాంత పర్యటన చేసిన వేళ అది దక్షిణ చైనా భూభాగమని పేర్కొంది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ను తాము ఎన్నడూ గుర్తించలేదని కూడా చెప్పుకొచ్చింది. చైనా ప్రకటన నేపథ్యంలో అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది.
India & China on Arunachal Pradesh | అరుణాచల్ ప్రదేశ్పై చైనా అసంబద్ధ వాదనలు
Related Posts
Minister Roja filed the nomination | నగిరిలో భారీగా ర్యాలీగా వెళ్లి రోజా నామినేషన్
వైసీపీ నగరి ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి రోజా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నగిరి కొత్తపేట వినాయక ఆలయంలో పూజలు నిర్వహించి, అనంతరం ఉదయం 9: 30 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద…
Lok Sabha Polling LIVE: లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రముఖులు
లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయాన్నే ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ఉంది. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ తో…